ఇది ప్రజల బడ్జెట్,140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్, నూటికి నూరు శాతం అభివృద్ధి బడ్జెట్. రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు ఎలా ఉంటాయో నేడు ప్రజలు చూస్తున్నారు. అనకాపల్లి : ఇది ...
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్న డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట ఇన్స్టిట్యూట్ అఫ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణభివృద్ధి డైరెక్టర్ ధావన్ ఆదేశాలు మేరకు జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచులకు, కార్యదర్సులకు పంచాయతీ కార్యకలాపాలపై ...
గుంటూరు : ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కేంద్రమంత్రి సరైన గైడెన్స్ లేక అమెరికాలో పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారని వ్యాఖ్య అలాంటి వారికి ఈ సెంటర్ ఉపయోగకరమన్న కేంద్రమంత్రి అమెరికా వెళ్లాలనుకునే యువతకు ఐటీ రంగంలో మరింత ...
*సర్పంచ్ జ్యోత్స్నబాయ్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్. *పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అది మన బాధ్యత. *డెంగ్యూ మలేరియా వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్వారావుపేట,సెప్టెంబర్ -21 : ఊట్లపల్లి గ్రామ పంచాయతీ గంగారం పాపిడి గూడెం గ్రామాల లో సీజనల్ ...
గ్రామీణ క్రీడలను ప్రోతహించాలి.జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి. అనకాపల్లి,(ఆగస్ట్ -29) : జిల్లాలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ గ్రౌండ్ నుండి 4 రోడ్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు, తదుపరి జరిగిన ...
కోల్కతా : భారత నౌకాదళంలో సేవలందించనున్న సరికొత్త యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ వింధ్యగిరి’ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు…పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోల్కతాలోని హుగ్లీ నది ఒడ్డునున్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ను (జీఆర్ఎస్ఈ) సందర్శించారు. ...
నర్సీపట్నం,జూలై -19 : తేది.14.08.2022న నర్సీపట్నం ఆర్.టి.సి.కాంప్లెక్స్ నందు బస్సు ఎక్కుచున్న కరణం నిరోషా యొక్క బంగారు ఆభరణములు చోరికి గురి కాబడగా ఆమె ఇచ్చిన రిపోర్టుపై నర్సీపట్నం టౌన్ స్టేషన్ సీఐ నమ్మి గణేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయబడి ...
నియోజకవర్గంలో బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలకు సన్మానం… నర్సీపట్నం, (జూన్ -07) : భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన ఉత్సవాలులో భాగంగా,నర్సీపట్నం నియోజకవర్గం సీనియర్ కార్యకర్తలు సమావేశం భారతీయ జనతా ...
చివరి శ్వాస వరకు సమాజం కోసం కార్మిక,కర్షక,పేదల సమస్యల కోసం పనిచేసిన గొప్ప పోరాట యోధులు. నర్సీపట్నం : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,జనసంఘ్ నేత, బిజెపి తొలి అధ్యక్షులు, మాజీ శానమండలి సభ్యులు పి.వి.చలపతిరావు గారి సంతాప సభను, ...
* ఈ నెల 11న భారత ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు. * ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 725 * జగదీప్ ధన్కడ్ కు పోలైన ఓట్లు 528 * విపక్షాల ఉమ్మడి అభ్యర్డికి కేవలం 182 ఓట్లు * ...